బిగ్ బ్రేకింగ్: ప్రజల ఖాతాలోకి నగదు జమ ప్రకటించిన మోదీ

Thursday, March 26, 2020 01:50 PM Politics
బిగ్ బ్రేకింగ్: ప్రజల ఖాతాలోకి నగదు జమ ప్రకటించిన మోదీ

కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి భారీ స్కీం ని ప్రతిపాదించింది. ప్రతి పేద కుటుంబానికి ప్రతి మనిషికి 5 కేజీ బియ్యం లేదా గోదుములు ఇస్తామని చెప్పారు. అవసరం అయితే ఇంకో 5 కేజీ కూడా ఇస్తాం అని చెప్పారు. ఇలా 10 కేజీల చొప్పున 3 నెలల పాటు ఇస్తామని అన్నారు.

ప్రతి పెదకుటుంబానికి తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పేదలకు, దివ్యంగులకి, విడో , భవన కార్మికులకు , రైతులకు వారి ఖాతాలో 2000 చొప్పున డబ్బు జమ చేయనున్నారు . ఉపాధి హామీ పథకం లో ఇంతకముందు ఉన్న 182/-  రూపాయలని 202/- కి పెంచటం జరిగింది. పైన చెప్పిన 2000/- ని మూడు విడతలుగా ఇవ్వనున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: