ఆచరణలోకి రాకముందే బురద చల్లడం కరెక్టేనా..!

Wednesday, June 12, 2019 10:00 AM Politics
 ఆచరణలోకి రాకముందే బురద చల్లడం కరెక్టేనా..!

ప్రతి పేద విద్యార్థికి చదువు అందాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెడతామని ఏపీ సీఎం జగన్ తన నవరత్నాలలో చెప్పారు. ఇందులో భాగంగా సంవత్సరానికి రూ 15 వేలు అమ్మ బ్యాంకు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది ఏ పాఠశాలకు వర్తిస్తుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా దానిపై నెగిటివ్గా సోషల్ మీడియాలో స్పందించడం కరెక్టేనా, అయినా వచ్చే ఏడాది జనవరి 26న అమల్లోకి వచ్చే ఈ పథకం మీద మార్పులు చేర్పులు ఉండవంటారా. ఈ లోపే దానిపై టీడీపీ వాళ్లు బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్, కొంచెం ఆలోచన చేస్తే మంచిది

For All Tech Queries Please Click Here..!