మోదీ పిలుపును హాట్ షోగా మార్చిన హీరోయిన్..

Tuesday, April 7, 2020 08:24 AM Entertainment
మోదీ పిలుపును హాట్ షోగా మార్చిన హీరోయిన్..

కరోనా వలన చాలా దేశాలలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మనదేశంలో కూడా చాలా రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త నిబంధనలు పాటిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా ప్రజలందరూ 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించమని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ సెమీ డ్రెస్సులో కొవ్వొత్తులు వెలిగించి హాట్ టాపిక్ అయ్యింది.

వివరాలలోకి వెళితే బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా మాత్రం మోదీ పిలుపును హాట్ షోగా మార్చేసింది. అందరిలా కాకుండా సెమీ డ్రెస్సులో కొవ్వొత్తులు వెలిగించి షాకిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువు పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది.ఆ తర్వాత గేమ్, ఏ ఫిల్మ్ బై అరవింద్ వంటి పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో కలిసి రాకపోవడంతో బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెటింది.

For All Tech Queries Please Click Here..!
Topics: