నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం
Sunday, March 23, 2025 08:00 AM Weather
ఏపీలోని పలు జిల్లాల్లో నేడు (ఆదివారం) ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA వెల్లడించింది. మరో వైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపింది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే శనివారం అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



