ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి
Monday, May 19, 2025 06:55 AM Weather
_(31)-1747617907.jpeg)
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అలాగే తెలంగాణలో ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-50km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అటు ఈ నెల 22 వరకు రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: