నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్

Tuesday, June 17, 2025 09:00 AM Sports
నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్

2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది. అయితే WTC 2025-27 ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ఎడిషన్ లో మొత్తం 71 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్లు ఆడనుంది. కాగా, ఈనెల 20న ఇంగ్లండ్ తో భారత్ తన తొలి మ్యాచ్లో తలపడనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: