కొత్త పద్ధతిలో ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు

Tuesday, June 3, 2025 11:53 AM Sports
కొత్త పద్ధతిలో ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరగనున్న మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్ హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నమెంట్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును భారత్కు పంపేందుకు నిరాకరించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ టీమిండియాను పాకిస్థాన్కు పంపని కారణంగానే,పాకిస్థాన్ ఈ వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: