IPL 2025: ప్లేఆఫ్స్ కు రంగం సిద్ధం
Thursday, May 29, 2025 06:54 AM Sports
-1748481864.jpeg)
ప్రపంచలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు పంజాజ్ ఉమ్మడి రాజధాని నగరం చండీగడ్ సమీపంలోని ముల్లన్ పూర్ లో జరుగుతాయి. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈ మ్యాచ్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పంజాబ్ పోలీసు యంత్రాంగం ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: