విశాఖలో టీమిండియా మ్యాచ్

Monday, June 16, 2025 12:24 PM Sports
విశాఖలో టీమిండియా మ్యాచ్

2026 జనవరి 21 నుంచి 31 వరకు ఇండియా న్యూజిలాండ్ తో 5 టీ 20 మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగో మ్యాచ్ వైజాగ్ వేదికగా జరగనున్నట్లు సమాచారం.

జనవరి 28వ తేదీన విశాఖపట్నంలోని అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా టికెట్లు బుక్ చేసుకోవాలని నెట్టింట్లో వీడియోలు పోస్టులు చేస్తున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: