ఢిల్లీ ప్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్

Wednesday, June 25, 2025 10:30 PM Sports
ఢిల్లీ ప్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో ఒకరిగా నిలిచారు. ISPL కమీషనర్ సూరజ్ సమత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్ ను ఏర్పాటు చేశారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: