రిషబ్ పంత్ కు భారీ జరిమానా

Wednesday, May 28, 2025 03:40 PM Sports
రిషబ్ పంత్ కు భారీ జరిమానా

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు BCCI రూ.30లక్షల జరిమానాను విధించింది. RCBతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసింది. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు ఫైన్ వేసింది. అయితే లక్నో ప్లేయర్లకు కూడా రూ.12 లక్షల జరిమానా విధించింది. దీంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఈ సీజన్లో ప్రవర్తనా నియమావళిని లక్నో జట్టు మూడోసారి ఉల్లంఘించింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: