రిషబ్ పంత్ కు భారీ జరిమానా
Wednesday, May 28, 2025 03:40 PM Sports
-1748426996.jpeg)
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు BCCI రూ.30లక్షల జరిమానాను విధించింది. RCBతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసింది. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు ఫైన్ వేసింది. అయితే లక్నో ప్లేయర్లకు కూడా రూ.12 లక్షల జరిమానా విధించింది. దీంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఈ సీజన్లో ప్రవర్తనా నియమావళిని లక్నో జట్టు మూడోసారి ఉల్లంఘించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: