మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ
Tuesday, August 12, 2025 07:29 AM Sports
ఈసారి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మరో 50 రోజుల్లో మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025 ట్రోఫీని ఆవిష్కరించారు.
ఈ మెగా ఐసీసీ టోర్నీ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. అయితే 2016 తర్వాత భారత్ మహిళల ఐసీసీ క్రికెట్ టోర్నీకి ఇప్పుడు ఆతిథ్యం ఇస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)