తొలి రోజు ముగిసిన ఆట

Friday, August 1, 2025 06:51 AM Sports
తొలి రోజు ముగిసిన ఆట

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 204/6 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) ఉన్నారు. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించాడు. శుభ్మన్ గిల్ (21), ధ్రువ్ జురెల్ (19), జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా (9) నిరాశ పరిచారు. ఈ మ్యాచ్లో వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: