భారత్ పై ఇంగ్లాండ్ విజయం
Sunday, July 20, 2025 07:01 AM Sports
భారత్ - ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య లార్డ్స్ వేదికగా నిన్న జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 21 ఓవర్లలో చేధించింది. అమీ జోన్స్ (46) 57 బంతుల్లో 5 ఫోర్లు), సోఫీ డంక్లీ (9) 9 బంతుల్లో 2 ఫోర్లు, నాట్ సీవర్ (21) 25 బంతుల్లో 2 ఫోర్లు పరుగులు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



