సిరాజ్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఆల్ఔట్
Friday, July 4, 2025 10:34 PM Sports
టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కాగా భారత్ ఇంగ్లాండ్ కంటే తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు జేమీ స్మిత్ (184), హ్యారీ బ్రూక్ 158 పరుగులతో చెలరేగిపోయారు. భారత ప్లేయర్ సిరాజ్ చెలరేగి ఏకంగా 6 వికెట్లు తీశాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
