IPL 2025: పంజాబ్ ను ఓడించిన ఢిల్లీ జట్టు

Saturday, May 24, 2025 11:30 PM Sports
IPL 2025: పంజాబ్ ను ఓడించిన ఢిల్లీ జట్టు

జైపూర్ వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఢిల్లీ జట్టు ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చేజింగ్ లో భాగంగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఓవర్లకే లక్ష్యాన్ని చేరి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: