ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Saturday, April 19, 2025 10:13 PM Politics
ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. ఈ కేసులో ఆయన ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. దీంతో ఆయనను సిట్ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తాము ఇప్పుడేం మాట్లాడలేమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కోర్టులో ఉందన్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: