చంద్రబాబుకు జగన్ రిక్వెస్ట్
Saturday, May 3, 2025 02:44 PM Politics
_(11)-1746263630.jpeg)
రాష్ట్రంలో కనీస గిట్టుబాటు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడంలేదని YCP అధినేత జగన్ అన్నారు. కనీస మద్దతుధర లేక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని జగన్ ఆరోపించారు. ఈ మేరకు రైతుల పట్ల కనీస బాధ్యత చూపి రైతులను ఆదుకోవాలని జగన్ ఏపీ సీఎం చంద్రబాబును 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: