రాహుల్, సోనియాలకు బిగ్ షాక్
Saturday, April 12, 2025 07:05 PM Politics

నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేషన్ జర్నల్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ, ముంబయి, లక్నోలోని ప్రాపర్టీ రిజస్ట్రార్స్ కు ఈడీ దాదాపు రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా రాహుల్, సోనియా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ అసోసియేషన్ యాజమాన్య సంస్థగా ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: