పాక్ కు భారత్ గట్టి దెబ్బ.. మొదలైన నీటి కష్టాలు..
Thursday, May 1, 2025 01:24 PM News

జమ్మూకశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్ పాక్తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. దీనికి ప్రతీకారంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో పాకిస్థానికి నీటి కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. పాక్లోకి ప్రవహించే చీనాబ్ నది నీటి ప్రవాహం తగ్గినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తుంది. చాలా వరకు కాల్వలు అన్ని కూడా ఎండిపోతున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: