ఐపిఎల్ 2019 ముంబై ఇండియన్స్ జట్టు వివరాలు..!
Wednesday, March 20, 2019 05:01 PM News
జైపూర్లో జరిగిన ఐపిఎల్ 2019 వేలం లొ ముంబై ఇండియన్స్ చివరి నిమిషం లో యువరాజ్ సింగ్ ని మరియు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా ని కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది, మొదటి వేలం లో యువరాజ్ సింగ్, మలింగా ని ఎవరు కొనుగోలు చేయని విషయం మనకి తెలిసిందే.
ఈ సీజన్లో జయంత్ యాదవ్ కూడా ముంబయ్ ఇండియన్స్ నుంచి ఆడనున్నాడు
ముంబయ్ ఇండియన్స్ టీం ఈ క్రింది విదంగా ఉంది.
- రోహిత్ శర్మ (సి)
- హరిక్ పాండ్య
- జాస్ప్రీత్ బమ్రా
- క్రునాల్ పాండ్య
- ఇషాన్ కిషన్
- సూర్యకుమార్ యాదవ్
- మయంక్ మార్కండే
- రాహుల్ చహర్
- అనుకుల్ రాయ్
- సిద్దేశ్ లాడ్
- ఆదిత్య టారే
- కీరాన్ పొల్లార్డ్
- ఎవిన్ లూయిస్
- బెన్ కట్టింగ్
- మిచెల్ మెక్క్లెనఘన్
- ఆడమ్ మిల్నే
- జాసన్ బెహ్రండోర్ఫ్
- క్విన్టన్ డి కాక్
- జయంత్ యాదవ్
- బరిందర్ సింగ్ స్రాన్
- లసిత్ మలింగ
- యువరాజ్ సింగ్
- అన్మోల్ప్రీత్ సింగ్
- పంకజ్ జస్వాల్
- రసిక్ దర్
For All Tech Queries Please Click Here..!