తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

Monday, June 16, 2025 08:34 PM News
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

తిరుమల శ్రీవారి అర్ణీత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ కోసం ఈనెల 20 తేదీన ఉదయం 10 గంటలకు వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ ట్రిప్ లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: