భారత్, పాకిస్థాన్ లకు ఐక్యరాజ్యసమితి కీలక సూచన

Friday, April 25, 2025 01:50 PM News
భారత్, పాకిస్థాన్ లకు ఐక్యరాజ్యసమితి కీలక సూచన

జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీయో గుటెరస్ పరిశీలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. ఈ మేరకు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరుదేశాలు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐరాస సూచించింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: