బాంబులతో దాడి.. 40 విమానాలు ధ్వంసం
Sunday, June 1, 2025 10:33 PM News

రష్యాను ఉక్రెయిన్ చావు దెబ్బ కొట్టింది. ఉక్రెయిన్ ఆదివారం రష్యాలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఒలెన్యా, బెలయా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఉక్రెయిన్ రష్యా పై డ్రోన్ల వర్షం కురిపించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: