ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్
Wednesday, April 23, 2025 09:00 AM News
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మోడీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



