బడి పిల్లలకు భలే ఛాన్స్
Sunday, August 3, 2025 05:57 PM News
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివుతున్న విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బడికి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులకు రవాణా భత్యం చెల్లించేందుకు మార్గం సుమగమమైంది. ఈ మేరకు తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 79,860 మంది విద్యార్థులకు రూ.47.91 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



