వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలు
Thursday, February 21, 2019 09:00 AM News
దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు గురువారం(ఫిబ్రవరి 21) స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 9 పైసలు పెరిగి రూ. 71.00 గా ఉంది ... డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ. 66.17 కు చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి రూ.76.64 ఉండగా.. డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ. 69.30 లుగా ఉంది.
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి..
నగరం పేరు | పెట్రోల్ ధర | డీజల్ ధర |
న్యూ ఢిల్లీ | Rs.71.00 | Rs.66.17 |
కలకత్తా | Rs.73.23 | Rs.68.07 |
ముంబాయ్ | Rs.76.64 | Rs.69.30 |
చెన్నై | Rs.73.72 | Rs.69.91 |
గుర్గావ్ | Rs.71.37 | Rs.65.49 |
నోయిడా | Rs.70.63 | Rs.65.17 |
బెంగళూరు | Rs.73.36 | Rs.68.36 |
భువనేశ్వర్ | Rs.70.01 | Rs.70.96 |
చంఢీఘర్ | Rs.67.15 | Rs.63.03 |
హైదరాబాద్ | Rs.75.34 | Rs.71.95 |
జైపూర్ | Rs.73.68 | Rs.63.24 |
లక్నో | Rs.70.61 | Rs.65.17 |
పాట్నా | Rs.75.08 | Rs.69.39 |
త్రివేండ్రం | Rs.74.39 | Rs.71.26 |
For All Tech Queries Please Click Here..!