స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు

Wednesday, February 20, 2019 09:00 AM News
స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు

దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు బుధవారం (ఫిబ్రవరి 20) స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి రూ. 70.91 గా ఉంది ... డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ. 66.11 కు చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి రూ.76.54 ఉండగా.. డీజిల్ ధర 14 పైసలు పెరిగి రూ. 69.23 లుగా ఉంది.

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి..

నగరం పేరు పెట్రోల్ ధర డీజల్ ధర
న్యూ ఢిల్లీ Rs.70.91 Rs.66.11
కలకత్తా Rs.73.01 Rs.67.89
ముంబాయ్ Rs.76.54 Rs.69.23
చెన్నై Rs.73.61 Rs.69.84
గుర్గావ్ Rs.71.39 Rs.65.53
నోయిడా Rs.70.95 Rs.65.49
బెంగళూరు Rs.73.25 Rs.68.29
భువనేశ్వర్ Rs.69.91 Rs.70.89
చంఢీఘర్ Rs.67.06 Rs.62.97
హైదరాబాద్ Rs.75.23 Rs.71.87
జైపూర్ Rs.72.23 Rs.69.04
లక్నో Rs.70.60 Rs.65.17
పాట్నా Rs.74.99 Rs.69.33
త్రివేండ్రం Rs.74.18 Rs.71.09

For All Tech Queries Please Click Here..!