పెరగనున్న రీఛార్జ్ ధరలు

Monday, July 7, 2025 02:46 PM News
పెరగనున్న రీఛార్జ్ ధరలు

మరోసారి రీఛార్జ్ ధరల పెంపుదలకు టెలికామ్ కంపెనీలు సిద్ధమాయ్యాయి. దేశవ్యాప్తంగా యాక్టీవ్ మొబైల్ కస్టమర్ల సంఖ్య 108 కోట్లకు చేరుకుంది. ఇందులో 55 లక్షల మంది కొత్త యుజర్స్ రిలయన్స్ జియోకువచ్చినట్లు తెలుస్తుంది. 5GB ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని ప్లాన్స్ లలో కోత విధిస్తారని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: