భూమి హక్కుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు

Wednesday, May 28, 2025 10:05 PM News
భూమి హక్కుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలోని భూమి హక్కుల విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో పేరుంటే హక్కులు రావని తేల్చి చెప్పింది. పహాణిలు, రెవెన్యూ ఎంట్రీలు కేవలం పన్నులు, పంటల వివరాలు కోసమేనని స్పష్టం చేసింది. భూమిపై అసలైన హక్కు సివిల్ కోర్టులోనే తేలుతుందని తెలిపింది.

ఆలయ భూముల వివాదాలను ఎండోమెంట్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు భూ వివాదాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: