రూ.67,700 జీతంతో కోర్టు ఉద్యోగాలు

Sunday, August 31, 2025 08:18 PM News
రూ.67,700 జీతంతో కోర్టు ఉద్యోగాలు

నిరుద్యోగులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.67,700 జీతం చెల్లిస్తారు. సెప్టెంబర్ 15 వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ 30 పోస్టుల్లో 16 పోస్టులు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి, 8 వెనుకబడిన తరగతులకు, 4 షెడ్యూల్డ్ కులాలకు, మరో రెండు 2 షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: