ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కు షాక్..

Thursday, April 24, 2025 03:38 PM News
ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కు షాక్..

జమ్మూ కశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పాకిస్తాన్పై కొరడా ఝుళిపిస్తోంది. ఈక్రమంలోనే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను తగ్గించింది. ఆ ఆఫీసు వద్దనున్న బారికేడ్లను తీసి వేయించింది. దీంతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిపోయింది. తద్వారా భారత్ తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: