Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
Sunday, July 13, 2025 11:02 PM News
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రెడ్డిపల్లె చెరువు కట్టపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
మామిడికాయల లోడుతో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులంతా మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. ఘటన సమయంలో లారీలో 19 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



