లైంగిక దాడి కేసు.. కోర్టు సంచలన తీర్పు

Tuesday, May 13, 2025 12:40 PM News
లైంగిక దాడి కేసు.. కోర్టు సంచలన తీర్పు

పొల్లాచి లైంగిక దాడి, బెదిరింపుల కేసులో 9 మందిని కోయంబత్తూరు మహిళా కోర్టు దోషులుగా ప్రకటించింది. జడ్జి ఆర్ నందిని దేవి ఈ కేసులో తీర్పును వెలువరించారు. తమిళనాడులో సంచలన సృష్టించిన ఆ కేసులో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 2016 నుంచి 2018 వరకు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: