Breaking: టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

Saturday, June 7, 2025 03:55 PM News
Breaking: టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి, టీడీపీ సీనియర్ నేత పల్లా సింహాచలం(93) నేడు మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 1989 నుంచి టీడీపీకి ఆయన ఎనలేని సేవలను అందించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: