ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత
Tuesday, June 10, 2025 10:28 AM News
_(30)-1749531457.jpeg)
`ఆపరేషన్ కగార్' పేరుతో ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తున్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏవోబిలో హై అలర్ట్ ప్రకటించారు. బంద్ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. విశాఖ-భద్రాచలం నైట్ సర్వీసులను కూడా నిలిపివేశారు. మరో వైపు ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: