ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత

Tuesday, June 10, 2025 10:28 AM News
ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత

`ఆపరేషన్ కగార్' పేరుతో ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తున్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏవోబిలో హై అలర్ట్ ప్రకటించారు. బంద్ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. విశాఖ-భద్రాచలం నైట్ సర్వీసులను కూడా నిలిపివేశారు. మరో వైపు ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: