రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Monday, June 2, 2025 10:42 AM News
_(9)-1748829915.jpeg)
తెలంగాణ రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 11,000 గ్రామాల్లో 40 వేల మంది రైతులకు విత్తన కిట్లు అందించబోతున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వరి, మినుము, జొన్నలు అలాగే పెసర విత్తనాలకు సంబంధించిన కిట్లను కూడా ఇవ్వనున్నామని ప్రకటన చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: