రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

Saturday, May 3, 2025 08:13 AM News
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కీలక మార్పులు తీసుకురానుంది. 2025, నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉన్నవారు ఏసీ లేదా స్లీపర్ కోచ్లలో ప్రయాణించే అవకాశం ఉండదు. వారు జనరల్ కోచ్లో మాత్రమే ప్రయాణించాలి. ఎవరైనా ఈ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. ఏసీ కోచ్ వెయిటింగ్ టికెట్ తో ప్రయాణిస్తే రూ.440 జరిమానా విధిస్తారు. స్లీపర్ కోచ్లో అయితే రూ.250 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: