విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

Friday, August 29, 2025 05:08 AM News
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి జపాన్ కు పయనమయ్యారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఈ రోజు నుండి ఈ నెల 30 వరకు అక్కడ పర్యటించనున్నారు. అక్కడ భారత్, జపాన్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జపాన్ పర్యటన అనంతరం చైనాలో జరగనున్న ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.

2020లో లద్దాక్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: