అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?
Friday, June 27, 2025 02:30 PM News
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ పేరిట నిధులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ. 6000 ను కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు 19 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే జులై నెలలో 20వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ ఆర్థిక సాయం పొందాలనుకుంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)