విమాన ప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య

Saturday, June 14, 2025 10:52 AM News
విమాన ప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర అలజడిని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా మృతుల సంఖ్య తొలుత 265గా ఉండగా తాజాగా మృతుల సంఖ్య 274కు చేరింది. మృతుల్లో విమానంలోని ప్రయాణికులతో పాటు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, విద్యార్థులు, నివాస సముదాయాల్లోని ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: