విమాన ప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య
Saturday, June 14, 2025 10:52 AM News

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర అలజడిని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా మృతుల సంఖ్య తొలుత 265గా ఉండగా తాజాగా మృతుల సంఖ్య 274కు చేరింది. మృతుల్లో విమానంలోని ప్రయాణికులతో పాటు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, విద్యార్థులు, నివాస సముదాయాల్లోని ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: