భారత్ మరో ఎత్తుగడ.. ఆపరేషన్ సింధూర్ 2.0కు ప్లాన్..
Thursday, May 8, 2025 08:17 AM News

భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొత్తం 9ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే మళ్లీ ఆపరేషన్ సింధూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోదాడికి భారతఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మళ్లీ పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలిపారు. పిక్చర్ అబీ బాకీ హై అంటూ ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: