నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ముందుకు కీలక బిల్లులు
Monday, July 21, 2025 08:00 AM News
నేటి నుంచి ఆగష్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందులో 12 నుంచి 18 వరకు సమావేశాలకు విరామం ఉండనుంది. ఈ సమావేశాలలో జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ-సంపద స్థలాలు, భూపరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గనులు, ఖనిజాల వంటి 8 రకాల బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం ఈ బిల్లులను ప్రవేశపెట్టనుండటంతో పార్లమెంట్ సమావేశాలు వేడెక్కనున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



