వైమానిక దాడులు.. 85 మంది మృతి

Wednesday, May 21, 2025 07:23 AM News
వైమానిక దాడులు.. 85 మంది మృతి

ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. కేవలం 24 గంటలు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 85 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మంది పాలస్తీనీయులు మరణించారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించేందుకే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: