సైనిక కాన్వాయ్ పై దాడి.. 32 మంది పాక్ సైనికులు మృతి

Sunday, May 25, 2025 02:00 PM News
సైనిక కాన్వాయ్ పై దాడి.. 32 మంది పాక్ సైనికులు మృతి

భారత్ ప్రతి దాడి నుండి కోలుకోక ముందే పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు బలూచిస్తాన్ లో సైనిక కాన్వాయ్ పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేపై ఆపి ఉంచి ఉన్న కారులోని పేలుడు పదార్థం పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: