నేడు రాష్ట్ర బంద్
Friday, August 22, 2025 06:51 AM News
తెలంగాణలో స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఈ రోజు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. మార్వాడీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు బంద్ కు సహకరించాలని కోరింది.
కాగా ఈ బంద్ కు పలు జిల్లాల్లో వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతిచ్చారు. నల్గొండ, వరంగల్, జనగామ, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



