400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Friday, April 11, 2025 10:30 AM News
400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ ఉద్యోగాలకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీటెక్ పూర్తిచేసిన వారు అందుకు అర్హులు. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. గేట్ 2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేరానున్నారు. దరఖాస్తు చేయడానికి, మరిన్ని వివరాలకు npcilcareers.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.

50 ఏళ్ల వయసులో రేణు ఆంటీ అందాల ఆరబోత

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: