పహల్గామ్ ఉగ్రదాడిపై NIA నివేదిక

Friday, May 2, 2025 02:00 PM News
పహల్గామ్ ఉగ్రదాడిపై NIA నివేదిక

పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఒక నివేదికలో పొందుపరిచి, విడుదల చేసింది. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ISI తో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు హష్మీ ముసా అలియాస్ సులేమన్, అలీ బాయ్లుగా వీరిని NIA గుర్తించింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: