తల్లికి వందనం అమలుపై కొత్త ట్విస్ట్

Sunday, April 27, 2025 04:45 PM News
తల్లికి వందనం అమలుపై కొత్త ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే, విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: