ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: మోడీ

Thursday, May 29, 2025 09:52 PM News
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: మోడీ

'ఆపరేషన్ సిందూర్' ఇంకా ముగియలేదని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. 'సిందూర్ ఆపరేషన్ ఇంకా పూర్తికాలేదని బెంగాల్ గడ్డ మీద నిలబడి, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నాను. సిందూరం శక్తి ఏంటో మన ఆర్మీ ఉగ్రవాదులకు రుచి చూపించింది. మనం వారి ఇంట్లోకి ప్రవేశించి, మూడుసార్లు దాడులు చేశాం.. పాకిస్థాన్ అర్థం చేసుకోవాలి' అని ప్రధాని అన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: